28.7 C
Hyderabad
April 26, 2024 08: 03 AM
Slider నిజామాబాద్

మొక్కలు నాటిన రాష్ట్ర అటవీశాఖ ఛీఫ్ కన్ సర్వేటర్ శోభ

chief conservator

కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసిన రాశి వనంతో పాటు అశోక్ నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్ సర్వేటర్ అర్ శోభ మొక్కలు నాటారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫారెస్త్రీ కోర్సు చేస్తున్న విద్యార్థినీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసిన రాశి వనంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

ప్రతి పట్టణంలో ఈలాంటి వనాలను ఏర్పాటు చేయాలని కోరారు. సాయంత్రం సమయంలో ఈ లాంటి వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ శరత్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, స్పెషల్ అధికారి తేజస్ నందలాల్ పవార్, డిఎఫ్ఓ వసంత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

అహింస అనే పదునైన ఆయుధాన్ని ప్రపంచానికి ఇచ్చిన గాంధీజీ

Satyam NEWS

స్పెషల్ కార్ : హైలో హైలెస్స హంస కదా నా కారు

Satyam NEWS

వయసు చిన్నదే అయినా…మనసు మాత్రం పెద్దది

Satyam NEWS

Leave a Comment