30.7 C
Hyderabad
May 5, 2024 03: 25 AM
Slider హైదరాబాద్

బీజేపీ కార్పొరేట‌ర్‌కు కేంద్ర స‌హాయ ‌మంత్రి శుభాకాంక్ష‌లు

Kachiguda Corporator

కాచిగూడ నుండి కార్పొరేటర్ గా అత్యధిక మెజారిటితో గెలుపొందిన కన్నెఉమా రమేష్ యాదవ్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చప్పల్ బజార్, ఇంద్రనగర్లోని వారి నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఉమా ర‌మేష్ యాద‌వ్‌లు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవ‌లందించే తీరును ప్ర‌శంసించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట్‌, బర్కత్ పుర జిల్లా అధ్యక్షులు ఎన్. గౌతమ్ రావ్, బీ.జే.పీ నగర ఉపాధ్యక్షులు కన్నెరమేష్ యాదవ్, అజయ్ కుమార్, బీ. సంతోష్ కుమార్, కృష్ణ సాగర్, సుభాష్ పటేల్, క్షీర్ సాగర్, అశోక్ కుల్కర్ణి, హజారి బాబు, శ్రీనివాస్ గుప్తా, భీమ్ రాజ్, సోమేష్, బల్వీర్, రమాదేవి, ప్రతిభా, ప్రియాంకా, దీపక్, పంకజ్, ఆసిఫ్ అలీ, బాలా ప్రసాద్, అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీటీడీ ఆస్తులు అమ్మి పాస్టర్లకు జీతాలు ఇస్తారా?

Satyam NEWS

ఎక్లిప్స్ ఎఫెక్ట్: నీళ్లలో నిలబడ్డ రోకలి

Satyam NEWS

మియాపూర్ మహిళల ఆధ్వర్యంలో ఆవిర్భావదినం

Satyam NEWS

Leave a Comment