33.2 C
Hyderabad
May 4, 2024 01: 01 AM
కరీంనగర్

ఆర్ యం పి వైద్యానికి వివాహిత ప్రాణం బలి

MedRep2

తెలిసి తెలియని వైద్యం యువతి ప్రాణం బలి తీసుకుంది. వచ్చీ రాని వైద్యం వల్ల జగిత్యాల జిల్లా,రాయికల్ మండల కేంద్రానికి చెందిన కోలా మల్లీశ్వరి (36) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు మహేందర్ వివాహితకు వైద్యం చేయగా ఈ ఘటన జరిగింది.

Related posts

మెమో ఎఫెక్ట్:ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్

Satyam NEWS

హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చుపై పూర్తి స్థాయిలో నిఘా

Satyam NEWS

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తల వత్తిడి

Satyam NEWS

Leave a Comment