తెలిసి తెలియని వైద్యం యువతి ప్రాణం బలి తీసుకుంది. వచ్చీ రాని వైద్యం వల్ల జగిత్యాల జిల్లా,రాయికల్ మండల కేంద్రానికి చెందిన కోలా మల్లీశ్వరి (36) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు మహేందర్ వివాహితకు వైద్యం చేయగా ఈ ఘటన జరిగింది.
previous post