ములుగు మండలం జీవంతరావుపల్లె గ్రామంలోని విద్యార్ధుకుల ములుగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ టీచర్ ఎర్రబెల్లి రజిత వర్క్ షీట్లు అందచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులు ఆన్ లైన్ పాఠాలు, మొబైల్, టి.వి ల ద్వారా ఎలా చూస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా టీశాట్ పాఠాల బోధనా విధానం గురించి వివరించారు. ఈ విద్యా సంవత్సరాన్ని విద్యార్ధులు నష్టపోకుండా ప్రభుత్వం ఆన్ లైన్ పాఠాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.