ఖమ్మంలో బంగారం వ్యాపారి నిలువు దోపిడి
ఖమ్మం నగరంలో బంగారం వ్యాపారిని ఒక దుండగుడు నిలువునా దోచుకున్నాడు. విజయవాడకు చెందిన బంగారం వ్యాపారి శ్రీపాల్ జైన్ గత రెండేళ్లుగా విజయవాడ నుంచి బంగారం తీసుకొచ్చి ఖమ్మంలో వ్యాపారులకు సరఫరా చేస్తుంటాడు. ఎప్పటిలాగే...