జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ టియుడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్ నగర్ ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డికి వినతి పత్రం అందించారు....