38.2 C
Hyderabad
April 28, 2024 19: 49 PM

Tag : Journalist problems

Slider మహబూబ్ నగర్

వనపర్తిలో బ్రోకర్ యిజంగా మారిన జర్నలిజం

Satyam NEWS
వనపర్తి పట్టణంలో కొందరు జర్నలిజాన్ని బ్రోకర్ యిజంగా చేసినందుకు విలేకరులకు ప్లాట్ల పట్టాలు రాలేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యూజెఎఫ్) వనపర్తి జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగన్ గౌడ్ చెప్పారు. వనపర్తిలో అర్హులైన విలేకరులకు...
Slider నిజామాబాద్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : పోచారం

Satyam NEWS
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ద్వితీయ మహాసభ నిర్వహించారు....
Slider నల్గొండ

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీయూడబ్ల్యూజే ( ఐజేయు) యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్...
Slider విజయనగరం

వచ్చేనెల 6న ఏపీయూడబ్ల్యూజే సమావేశాలు…!

Satyam NEWS
గడచిన మూడేళ్లుగా కరోనా పుణ్యమా…నిస్తేజంలో పడ్డ ఏపీయూడబ్ల్యూజే మళ్లీ జవసత్వాలతో పుంజుకుంటోంది. అందులో భాగంగా… విజయనగరం జిల్లా కేంద్రంలో అదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరం…అందుకు అంకురార్పణ కానుంది. వచ్చేనెల 6తేదీన యూనియన్‌ ఆఫ్‌...
Slider మహబూబ్ నగర్

విలేకరుల మధ్య ఐక్యత లేనందునే కేసులు

Satyam NEWS
జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల విలేకరులపై దాడులు జరుగుతున్నాయని నాజా జాతీయ అధ్యక్షుడు  మురహరి బుద్దారం చెప్పారు. ఈ మధ్యకాలంలో జిల్లాలో ఓ ఇసుక మాఫియా అధికారి అండదండలతో జర్నలిస్ట్ పై పాషవికంగా...
Slider నిజామాబాద్

జర్నలిస్టుల సమస్యలపై స్పందిస్తా

Satyam NEWS
జర్నలిస్ట్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తా అని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(ఇండియా)కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ అన్నారు. సోమవారం టీజేఏ(తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్) బిచ్కుంద మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై...
Slider నల్గొండ

జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి

Satyam NEWS
కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ టియుడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్ నగర్ ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డికి వినతి పత్రం అందించారు‌‌....
Slider ప్రత్యేకం

విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడ్డ ఫొటో జర్నలిస్టు

Satyam NEWS
దిశ ఎన్ కౌంటర్ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రప్రభ ఫోటో జర్నలిస్ట్ సిద్దోజు శరత్ కు  ప్రమాదవశాత్తు కాలు విరిగింది. ఆస్పత్రి ఖర్చులకే ఇబ్బంది అంటే నాలుగు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు....
Slider నెల్లూరు

జర్నలిస్టుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తా

Satyam NEWS
జర్నలిస్టుల వృత్తి పవిత్ర మైనదని  నెల్లూరు గ్రామీణ వైసీపీ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల పురుషోత్తం బాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్...