టెర్రిఫిక్:బలోచిస్థాన్లో బాంబు పేలుడు 8 మంది మృతి
పాకిస్థాన్ బలోచిస్థాన్లోని ఓ జిల్లా కోర్టు పరిసర ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఏనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 23 మందికి గాయాలయ్యాయి.షహ్రా-ఇ-అదాలత్లోని క్వాంటా ప్రెస్...