40.2 C
Hyderabad
May 2, 2024 15: 27 PM
Slider ప్రపంచం

టెర్రిఫిక్:బలోచిస్థాన్​లో బాంబు పేలుడు 8 మంది మృతి

pakistan beluchistaan bom

పాకిస్థాన్​ బలోచిస్థాన్​లోని ఓ జిల్లా కోర్టు పరిసర ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఏనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 23 మందికి గాయాలయ్యాయి.షహ్రా-ఇ-అదాలత్​లోని క్వాంటా ప్రెస్​ క్లబ్​ వద్ద ఓ ప్రదర్శన జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. బాంబు ధాటికి పరిసర ప్రాంతంలోని అనేక వాహనాలు ధ్వంసమైనట్లు స్పష్టం చేశారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.

Related posts

నేను మీ వాడ్ని కాదంటూ ఏడ్చిన కరోనా శవం

Satyam NEWS

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్, సింగపూర్

Satyam NEWS

అనాథలకు ఉప్పల ట్రస్ట్ వారి పక్కా ఇల్లు

Satyam NEWS

Leave a Comment