18.7 C
Hyderabad
January 23, 2025 03: 38 AM
Slider శ్రీకాకుళం

సస్పీషియస్ డెత్: కలకలం రేపిన విద్యార్థి మృతి

unemploy sicide

శ్రీకాకుళం జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఘంటసాల మండలం అవనిగడ్డలో ఒక విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు. తమ్మనబోయిన దీపక్ మణికంఠ సాయి(15)గా స్థానికులు గుర్తించారు. ఇతను జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.

రాత్రి ప్రైవేటుకు వెళ్లిన దీపక్ తెల్లారేసరికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే మణికంఠది హత్యా? ఆత్మహత్యా అన్నది తేలాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా ఘంటసాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిరాహార దీక్ష

Satyam NEWS

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Satyam NEWS

హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు?

Satyam NEWS

Leave a Comment