36.2 C
Hyderabad
May 14, 2024 17: 55 PM
Slider ముఖ్యంశాలు

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు

#terrible accident

ఉత్తర ప్రదేశ్‌ బారబంకిలో ఘోర ప్రమాదం చోటు చేసకుంది. మూడంతస్థుల భవనం ఒకటి కుప్పకూలి.. ఇద్దరు మృతి చెందారు. చికిత్సలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడం, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

ఉన్నట్లుండి భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక బృందాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పన్నెండు మందిని శిథిలా నుంచి బయటకు తీశారు. వీళ్లలో ఇద్దరు ఆస్పత్రికి తరలించాక మృతి చెందారు.

Related posts

వెల్ఫేర్ ప్లాన్: బీసీ సామాజిక వర్గాలను ఆదుకుంటాం

Satyam NEWS

ఎనాలసిస్: అంకెలతో కాదు ఆత్మతో చెప్పాలి

Satyam NEWS

అన్నమయ్య ప్రాజెక్టు నిండడంతో చెయ్యేటికి నీటి విడుదల

Satyam NEWS

Leave a Comment