27.7 C
Hyderabad
May 4, 2024 08: 30 AM
Slider చిత్తూరు

బోనులో చిక్కిన చిరుతపులి

#leopard

తిరుమల లో బాలుడి పై దాడి చేసి గాయపరిచిన చిరుతపులి ని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. రెండు రోజుల అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి.

చిరుతపులి తిరుమల నడక దారి లో చిన్నారి బాలుడు కౌశిక్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. నడక దారిలో ఏడవ మైలు రిపీటర్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారుల ప్రయత్నం ఫలించింది.

Related posts

కీసరలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: దొరికిన అమ్మాయిలు

Satyam NEWS

హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కోవిడ్ -19 చికిత్స

Satyam NEWS

సోమవారం లోపు జీతాలు ఇచ్చేయండి

Satyam NEWS

Leave a Comment