37.2 C
Hyderabad
May 6, 2024 21: 35 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కోవిడ్ -19 చికిత్స

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో జనరల్ వార్డులతో పాటుగా కోవిడ్ – 19 బాధితుల కొరకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ -19 బాధితుల కొరకు ప్రత్యేక వార్డులో బెడ్స్,కోవిడ్ – 19  కిట్స్ ,  ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో  ఉన్నాయని తెలిపారు.బాధితులు ఎవరైనా నిర్భయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Related posts

హుజూరాబాద్ లో పెట్రో ధరలపై వెల్లువెత్తిన నిరసన

Satyam NEWS

సీఎం జగన్‍పై మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

Satyam NEWS

ఇకపై నా జీవితం ఈ “డైరెక్షన్”లో మాత్రమే!!

Satyam NEWS

Leave a Comment