ఎయిర్ ఇండియా కంపెనీ కొత్త లోగోను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కొత్త లోగోను టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఇది ఎయిర్లైన్ కొత్త ఐడెంటిటీ, రీబ్రాండింగ్లో భాగమని అన్నారు. ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయాణం మొదలైందని చెప్పారు. ఎయిర్ ఇండియా కొత్త లోగో సింబలు ‘ది విస్టా’ అని పేరు పెట్టారు. ఈ లోగోలో గోల్డెన్, రెడ్, పర్పుల్ కలర్స్ ఉన్నాయి.
previous post
next post