31.7 C
Hyderabad
May 2, 2024 08: 52 AM
Slider ముఖ్యంశాలు

ప్రయాణీకులు లేక మరో 8 రైళ్లు రద్దు

#IndianRailways

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రయాణికులు లేక మరో 8 రైళ్లను రద్దు చేశారు. రద్దు అయిన రైళ్లలో విశాఖపట్టణం-కాచిగూడ (08561) రైలు కూడా ఉంది.

దీన్ని జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలును జూన్ 2 నుంచి 11 వరకు, విశాఖపట్టణం-కడప (07488) రైలును జూన్ 1-10 వరకూ రద్దు చేశారు.

కడప-విశాఖపట్టణం (07487) రైలును జూన్ 2-11 మధ్య కాలంలో రద్దు చేశారు.

విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలును ఒకటో తేదీ నుంచి 10 మధ్య, లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలును జూన్  2-11, పూణె-భువనేశ్వర్ (02881) రైలును జూన్ 3-10 మధ్య, భువనేశ్వర్-పూణె (02882) రైలును జూన్ 1-8 మధ్య రద్దు చేస్తున్నట్టు రైల్వే తెలిపింది.

Related posts

వంద పని చేసింది ఒకడు దొరికాడు

Satyam NEWS

డబుల్ బెడ్ రూం ల నిర్మాణం పేరుతో టీఆర్ఎస్ నేత ఇసుక దందా

Satyam NEWS

నా రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో పోటీ చేయను

Satyam NEWS

Leave a Comment