Slider నెల్లూరు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

#vikramsimhapuri

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పొట్టి శ్రీరాములు భవన్ లో రిజిస్ట్రార్ ఎల్.విజయ కృష్ణా రెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజ ఎస్ నాయర్,పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్. సాయి ప్రసాద్ రెడ్డి, సహాయక రిజిస్ట్రార్ సుజాయ్ కుమార్,సూపరింటెండెంట్ రామకృష్ణ,డాక్టర్ సిహెచ్. విజయ,ఆచార్య విజయనంద్ కుమార్ బాబు,డాక్టర్ వై.విజయ, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

బిసిలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

దేశంలో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన దాడులు

Sub Editor

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక సవాల్

Satyam NEWS

Leave a Comment