23.2 C
Hyderabad
May 7, 2024 20: 39 PM
Slider ఆధ్యాత్మికం

అర్చన రధ యాత్రను విజయవంతం చేయాలి

#Archkaradhayatra

తెలంగాణ రాష్ట్ర ధూప, దీప,నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 6వ, తేదీన జరిగే అర్చక రధయాత్రలో అందరు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా సంఘ నాయకులడు అన్నంభొట్ల ఫణి కుమార్ శర్మ  అర్చకులను కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో రథయాత్ర గోడ పత్రికను, కరపత్రాలను అర్చకులకు అందించి సాధారంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో  రాయప్రోలు శ్రీ రామయ్య శర్మ,ముడుంబ దామోదరా చార్యులు, నరగిరి నాధుని భాస్కరాచార్యులు, రాఘవాచార్యులు, నరగిరి నాధుని నరసింహాచార్యులు , మురళీ కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు

Bhavani

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి

Murali Krishna

వరంగల్ కు ఎక్కువ ఐటీ కంపెనీలు రావాలి

Satyam NEWS

Leave a Comment