32.7 C
Hyderabad
April 27, 2024 01: 26 AM
Slider కరీంనగర్

సకల వసతులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల

#MinisterKTR

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్  వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

రూ.3 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 గదులను నిర్మించారు. డైనింగ్‌ హాల్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంథాయలం, మోడ్రన్‌ టాయిలెట్స్‌, సురక్షిత తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్‌ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు.

Related posts

హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

Satyam NEWS

రాజధాని అంటే రాజకీయ కండువా కాదు

Satyam NEWS

ములుగు జిల్లా భారీగా గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment