ఈ మూడేళ్ల జగన్ ప్రభుత్వం…తమ పాలనపై సింహావ లోకనం చేసుకోవాలని..టీడీపీ సీనియర నేత ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పీ.అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. ఒంగోలులో రెండు రోజుల పాటుజరిగిన మ|హానాడుకు హాజరై వచ్చిన అనంతరం విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.తాము ఒంగులో లో మహానాడుకు వెళ్లే సందర్బఃంలో విజయనగరంలో వైఎస్ఆర్సీపీ సభ నిర్వహించడం జరిగిందని..అదెలా జరిగిందో…మీకందరికీ తెలుసునన్నారు.స్వయంగా వర్షం పడి…చివరకు విలేకరులు కూడా కవర్ చేయలేనంతగా తడిసి ముద్దవడంతో ఆపార్టీ ఆ సభ ఎందుకు నిర్వహించిందో తెలుసుకోవాలని అశోక్ విమర్శించారు.
ఆ పార్టీ చేపట్టిన గడపగడపకు సంక్షేమం..అలాగే సామాజకి న్యాయభేరీ బస్సు యాత్ర ఎందుకు చేపట్టారో వాళ్ల అంతహకరణ శుద్దికే వదిలేస్తున్నానని అశోక్ గజపతి రాజు అన్నారు. మూడే్ళ్ల అనంతరం…టీడీపీ ఒంగోలు నిర్వహించిన మహానాడుకు వచ్చిన జనం చూసి….మున్ముందు రాష్ట్రంలో టీడీపీ దే అధికారం అన్నట్టుగా పరిస్థితులు గోచరిస్తున్నాయన్నారు.మా పార్టీకి పోటీ అన్నట్టుగా …బస్సు యాత్ర…గడపగడపకు సంక్షేమ అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
ఈ సందర్బంగా అశోక్ గజపతిరాజు..:” మీవాడికి ఏదో చెయ్యి కానీ నా వాడే బాగుపడాలని..జనం నాశనం అయిపోవాలని ఒకటే బాదుడు..బాదుడు “అంటూ వెళ్లడంసరికాదని.అని అన్నారు. పాలపీ బట్టి వెళ్లండి…రాజ్యాంగం మీకు అనుకూలిస్తే…చేస్తామని బాద్యతమైన రాజకీయ పార్టీ చెయ్యదు అని విషయం మనవి చేస్తున్నానని అశోక్ గజపతి రాజు అన్నారు..ఒక్క చాన్స్ అంటూ కోరడంతో ప్రజలు ఇచ్చిన అవకాశంతో మూడేళ్ల క్రితం వచ్చారని.ఇప్పటికే మీరు .ప్రజల బాధలను పెట్టడం గ్రహించారని…అశోక్ గజపతి రాజు విమర్శించారు..