30.7 C
Hyderabad
May 5, 2024 05: 44 AM
Slider హైదరాబాద్

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కారుపై దాడి

#Attack On Minister

జీహెచ్‌ఎంసీ ఎన్నికల  పోలింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్ లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్‌పల్లి ఫోరమ్‌మాల్ దగ్గర టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

మంత్రి పువ్వాడ అజయ్‌ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. ఓ టీఆర్ఎస్ కార్యకర్తపై  బిజెపి కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

మంత్రి కాన్వాయ్‌ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బిజెపి కార్యకర్తలను చెదరగొట్టారు.

Related posts

క్రైం కంట్రోల్: తమిళనాడు సరిహద్దుల్లో కార్డన్ సెర్చ్

Satyam NEWS

దివ్యాంగ మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపిన కలెక్టర్

Bhavani

ఆర్యవైశ్య పంచాంగకర్త డా॥ సోమవరపు రామలింగయ్య గుప్త పంచాంగ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment