రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో అధికారం భాజపా దే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఢిల్లీ లో జరిగిన పార్టీ జాతీయ కార్య వర్గ సమావేశంలో బండి సంజయ్ నివేదిక సమర్పించారు. దీనిపై మాట్లాడుతూ ప్రధాని మోదీ సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అవుతోందని ప్రధాని అన్నారు. మిగిలిన రాష్ట్ర పార్టీ నేతలు బండి సంజయ్ ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని కోరారు. సంజయ్ అనర్గళంగా మాట్లాడుతారని మోదీ ప్రశంసించారు.
previous post
next post