31.2 C
Hyderabad
May 3, 2024 00: 14 AM
నిజామాబాద్

‍గోపన్పల్లిలో వైకుంఠధామం నిర్మాణానికి భూమిపూజ

bhumipuja

కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా  వైకుంఠధామం నిర్మాణానికి ఎంపిపి అశోక్ పటేల్ శనివారం  భూమిపూజ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం నిర్మించడానికి ఉపాధి  హమి నిధులు కేటాయించారని ఆయన తెలిపారు. 

అందువల్ల వైకుంఠ ధామాల నిర్మాణానికి సర్పంచ్ లు  ప్రత్యేక దృష్టి సారించి త్వరగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ  సుజాత రాములు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి ఆరెస్సెస్ అధ్యక్షులు బస్వ రాజ్ పటేల్ .పార్టీ గ్రామ అధ్యక్షులు రాములు నాయకులు నాగ్నాథ్ సాయిలు ఉపాధిహామీ అధికారులు గ్రామస్తులు  పాల్గొన్నారు.

Related posts

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

చేనేత కార్మికులకు అండగా ఉందాం

Satyam NEWS

అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు ఆరోగ్య రక్షణ కల్పించాలి

Satyam NEWS

Leave a Comment