30.7 C
Hyderabad
May 13, 2024 00: 13 AM
నిజామాబాద్

బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

bichkunda 30

కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో ఓ బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఇరవై నాలుగువేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి ఎంపీపీ అశోక్ పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలన్నదే కెసిఆర్ స్వప్నమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ సుజాత రాములు టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకట్ దేశాయి. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్  పటేల్, పార్టీ గ్రామ అధ్యక్షులు రాములు నాయకులు సాయిలు నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళా ఉద్యోగికి సర్పంచ్ భర్త బెదిరింపు

Satyam NEWS

బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి రూ.772 కోట్లు మంజూరు

Satyam NEWS

ఘనంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 52వ జన్మదిన వేడుక

Satyam NEWS

Leave a Comment