33.2 C
Hyderabad
May 3, 2024 23: 15 PM
Slider రంగారెడ్డి

రుచికరమైన పదార్ధాలతో కష్టమర్లను ఆకట్టుకోండి

#uppal mla

డాక్టర్ ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని రాధిక చౌరస్తా లో ఏర్పాటు చేసిన బిస్కెట్ సెంటర్ ను ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బిస్కెట్ సెంటర్ స్థాపకులు నందకిషోర్ ను అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రుచికరమైన పదార్థాలతో కస్టమర్లను ఆకర్షించడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చని అన్నారు. నాణ్యతను పాటిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మణిపాల్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి,, బేతాళ బాలరాజు, కాసంమహిపాల్  రెడ్డి, సురేందర్ రావు, కుమారస్వామి, ఏనుగు సీతారాం రెడ్డి, బాల్ నర్సింహ, గరిక సుధాకర్, కందాడి సుదర్శన్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్యాంగ వ్యవస్థలపై రాజ్యాంగేతర శక్తుల విజృంభణ

Satyam NEWS

ఒక్క రోజులో హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Bhavani

నన్ పై అత్యాచారం కేసులో బిషప్ నిర్దోషి

Satyam NEWS

Leave a Comment