ములుగు జిల్లా గోవింద రావు పేట మండలం లోని మొద్దులు గూడెం గ్రామములోని 30 దళిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్ద బోయిన రాము, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప సర్పంచ్ బద్దం లింగా రెడ్డి, బర్ల సమ్మిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి కుమార్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జక్కూ రణధిప్, తండా రవి, సాంబయ్య జయమ్మ,మొగిలి రవి, రతన్, కిరణ్ కడబొయిన రవి,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
previous post