31.2 C
Hyderabad
May 29, 2023 22: 04 PM
Slider ఆధ్యాత్మికం

బ్రేక్ దర్శనాలు రద్దు

#ttd

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22 తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

Related posts

ఈ నెల 12 విజ‌య‌వాడ లో అన్ని విద్యార్ధి సంఘాల‌తో మ‌హా ధ‌ర్నా…!

Satyam NEWS

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Bhavani

క్రీడలతోనే శరీరం దృఢంగా తయారవుతుంది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!