39.2 C
Hyderabad
May 4, 2024 21: 57 PM
Slider విశాఖపట్నం

పెళ్లి జరుగుతుండగానే పెళ్లి కూతురి మృతి

పెళ్లి జరుగుతుండగా వధువు మరణించిన విషాదకర సంఘటన విశాఖపట్నం లో జరిగింది. దీంతో మధురవాడ పెళ్ళింట విషాదం నెలకొంది. జీలకర్ర బెల్లం తలమీద పెడుతున్న సమయంలో వధువు మృతి చెందింది.

వరుడు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ. ఆయన కు సృజన తో వివాహ ముహూర్తం నిర్ణయించారు. వైభవంగా వివాహ కార్యక్రమం జరుగుతున్నది. జీలకర్ర బెల్లం పెడుతుండగా సృజన సృహ కోల్పోయింది. వెంటనే బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పోందుతూ మృతి చెందారు.

Related posts

పాదయోట్టం తెలుగు వెర్షన్ లో హీరో సుమంత్

Satyam NEWS

ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

Bhavani

గుండెపోటుతో టిఆర్ఎస్ నాయకుడు నాగేశ్వరరావు మృతి

Satyam NEWS

Leave a Comment