ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ,గ్లోబల్ కేన్సర్ ఫౌండేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కేన్సర్ పై అవగాహన కొరకు “రన్ ” నిర్వహించింది..ఆ శాఖ. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పోలీసు శాఖ… డీపీఓ నుంచీ కలెక్టర్ వరకు రన్ నిర్వహించింది.ఈ రన్ ను ఏఎస్పీ సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ప్రారంభం కాగా ఏఆర్ అడ్మిన్ చిరంజీవి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
previous post