కలిసి ప్రార్ధనలు చేయద్దు వైరస్ వ్యాప్తిస్తుంది అని చెబుతున్నా మతం మత్తులో ఉన్న వారికి అర్ధం కావడం లేదు. హైదరాబాద్ కె పి హెచ్ బి లోని ఒక చర్చిలో ఈస్టర్ సందర్భంగా జార్జ్ అనే పాస్టర్ సామూహిక ప్రార్ధనలు నిర్వహించాడు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది గుమికూడవద్దని, మత ప్రార్ధనలు ఇంటి వద్ద చేసుకోవాలని పోలీసులు పదే పదే చెబుతున్నా వినకుండా ఈస్టర్ సెలబ్రేషన్స్ ను చర్చిలో నిర్వహించిన జార్జిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో చర్చి నిర్వాహకుడు జార్జ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
previous post