33.2 C
Hyderabad
May 4, 2024 01: 05 AM
Slider

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మతపిచ్చి

k p h b police station

కలిసి ప్రార్ధనలు చేయద్దు వైరస్ వ్యాప్తిస్తుంది అని చెబుతున్నా మతం మత్తులో ఉన్న వారికి అర్ధం కావడం లేదు. హైదరాబాద్ కె పి హెచ్ బి లోని ఒక చర్చిలో ఈస్టర్ సందర్భంగా జార్జ్ అనే పాస్టర్ సామూహిక ప్రార్ధనలు నిర్వహించాడు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది గుమికూడవద్దని, మత ప్రార్ధనలు ఇంటి వద్ద చేసుకోవాలని పోలీసులు పదే పదే చెబుతున్నా వినకుండా ఈస్టర్ సెలబ్రేషన్స్ ను చర్చిలో నిర్వహించిన జార్జిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో చర్చి నిర్వాహకుడు జార్జ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

వంశీచంద్ రెడ్డికి టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ అభినందనలు

Satyam NEWS

ఉద్యోగులను కట్టుబానిసలుగా చూస్తున్నారు: కోదండరాం

Satyam NEWS

ద్వారకా తిరుమల వైకుంఠాన్ని తలపించాలి

Satyam NEWS

Leave a Comment