24.7 C
Hyderabad
May 16, 2024 23: 36 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

నరసరావుపేటలో గోపిరెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే సహించేది లేదు

Satyam NEWS
శాంతియుత ప్రజా సంక్షేమ పాలన టీడీపీతోనే సాధ్యమని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో  జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని ఇంటింటికి తిరిగి...
Slider గుంటూరు

లాండ్ సర్వే పూర్తయిన తర్వాత ఆన్ లైన్ లో భూముల వివరాలు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో రెవిన్యూ లాండ్ సర్వే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని తురుమెళ్ళ గ్రామంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
Slider గుంటూరు

అమ్మా…నాన్న.. అక్కచెల్లెళ్లు… అందరూ ఉన్నారు.. కానీ…

Satyam NEWS
పెద్ద కుటుంబం…. అయినా ఆమె అనాథ. గత 28 ఏళ్లుగా తల్లిదండ్రులు తోడబుట్టిన వారి కోసం అన్వేషిస్తూనే ఉన్నది…. అయినా ఫలితం లేదు. సినిమా స్టోరీలాగా ఉన్న దుర్గ వ్యధాత్మక కథ ఇది. ఆరేళ్ల...
Slider గుంటూరు

ఘనంగా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మానవ వనరుల అభివృద్ధి విభాగం...
Slider గుంటూరు

రాష్ట్ర ప్రజానీకం ఐ.సీ.యూ లో ఉంది

Satyam NEWS
రాష్ట్ర ప్రజానీకం ఐ.సీ.యూ లో ఉందని, ఇటువంటి పరిస్థితులలో వైద్యం తెలిసిన సరైన వైద్యుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు....
Slider గుంటూరు

ఎంపిని కలిసిన వినుకొండ రైతు సంఘాల జేఏసీ

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు తప్పక న్యాయం చేస్తారని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మిర్చి పంట నష్టం, ధాన్యం కొనుగోలు తదితర రైతు సమస్యలపై వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష...
Slider గుంటూరు

వచ్చే నెల 25 నాటికి కోటప్పకొండ తిరుణాళ్ల ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో జరగనున్న శ్రీ తికోటేశ్వర స్వామి వారి తిరుణాళ్లపై తొలి సమన్వయ సమావేశం కోటప్పకొండ స్వామి దేవస్థాన ప్రాంగణంలో జరిగింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ...
Slider గుంటూరు

నవతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా డా॥గోదా రమేష్ కుమార్

Satyam NEWS
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ కు చెందిన డా॥గోదా రమేష్ కుమార్ ను నవతరంపార్టీ జాతీయ కార్యదర్శిగా  నియమించినట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈరోజు...
Slider గుంటూరు

రాత్రి 11 తర్వాత రోడ్డు పైకి వచ్చే వారిపై చర్యలు తప్పవు

Satyam NEWS
కరోనా సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ కోరారు. రాత్రి 11 గంటలు దాటిన తరువాత రోడ్డు పైకి వచ్చే వారిని వివరాలు అడిగి ఆయన తెలుసుకున్నారు. ప్రభుత్వ...
Slider గుంటూరు

ప్రతిపక్ష పార్టీ నేతను బూటు కాలితో తంతారా?

Satyam NEWS
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ అరవింద్ బాబు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అరవింద్...