నరసరావుపేటలో గోపిరెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే సహించేది లేదు
శాంతియుత ప్రజా సంక్షేమ పాలన టీడీపీతోనే సాధ్యమని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని ఇంటింటికి తిరిగి...