38.2 C
Hyderabad
April 29, 2024 20: 29 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

గుంటూరులో డ్రగ్స్ ఆన్‌లైన్‌ విక్రయాల కలకలం

Satyam NEWS
గుంటూరులో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు లభ్యం కావడం కలకలం రేపింది. నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్  కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఓ అపార్ట్‌మెంటులో రహస్యంగా మాదక ద్రవ్యాలు ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నారు. వీరిని...
Slider గుంటూరు

హెడ్మాస్టర్ సస్పెన్షన్ ను రద్దు చేసిన ఏపి హైకోర్టు

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మిపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. చిలకలూరిపేట శాసన సభ్యురాలు రజనీ వాయిస్ రికార్డ్...
Slider గుంటూరు

జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం ద్రుష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు డిమాండ్ చేశారు. ముందుగా...
Slider గుంటూరు

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులంపై విచారణ ఆరంభం

Satyam NEWS
వైసిపికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై విచారణ ప్రారంభం కాబోతున్నది. రిజర్వు నియోజకవర్గం నుంచి గెలిచిన శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గం కాదంటూ గుంటూరు జిల్లా జేసీ కి ఫిర్యాదు అందింది. దాంతో...
Slider గుంటూరు

టిడిపి కట్టిన బిల్డింగులకు రంగులేసుకుంటున్నారు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన బిల్డింగులకు రంగులేసుకోవటం తప్ప ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదని గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ MLA కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు....
Slider గుంటూరు

ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Satyam NEWS
రైలు ప్రమాదాల సీజన్ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. తాజాగా భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ ఊడిపోయింది. అయితే ఈ విషయాన్ని సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం...
Slider గుంటూరు

ఆరు నెలలకే అస్తవ్యస్తంగా మారిన జగన్ పాలన

Satyam NEWS
వినుకొండ పట్టణంలో గోగినేని కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆరు...