స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ఒక ట్రేడ్ యూనియన్ నాయుడిపై సిబిఐ పంజా విసిరింది. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడంతో ఒక్క సారిగా విశాఖపట్నంలో సంచలనం...
స్కూటీపై కుమార్తెతో కలిసి వెళుతున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించిన దురదృష్టకర సంఘటన విశాఖపట్నంలో కొద్ది సేపటి కింద జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన రమాదేవి (47) ఇక్కడి ఇమ్మిగ్రేషన్ ఎస్ఐ మోహన్ రావు...
విశాఖ శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సందర్శించారు. అక్కడి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు ఆయన అందుకున్నారు. అదే విధంగా సీఎం అక్కడ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో...
శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. దాంతో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు....
విశాఖ మన్యంలో మావోయిస్టు దంపతులను అరెస్ట్ చేశారు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సబ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్, అతని...
వైద్యం కోసం ఆసపత్రికి వెళుతున్న వృద్ధ దంపతులను వెనక నుంచి వచ్చిన కావేరీ బస్సు ఢీకొనడంతో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నంలోని శ్రీనగర్ ఎస్. ఆర్ . ఎమ్. టి దగ్గర...
విశాఖ నగరంలో ఎన్టీఆర్ విగ్రహం మాయమైంది. దీనిపై తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పీఎంపాలెం పోలీసులకు బుధవారం ఫిర్యాదుచేశారు. మధురవాడ మార్కెట్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు పెకలించి పట్టుకుపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు....
తనను ప్రేమించాడని చెప్పిన మేనబావ, అత్యంత సన్నిహితుడై, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆపై మోసం చేశాడన్న ఆగ్రహంతో ఓ యువతి అతని గొంతును బ్లేడ్ తో కోసింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కంచరపాలెం...
తనకు విశాఖలో మూడు బెడ్రూం ప్లాట్ తప్ప ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లేవని, కుటుంబ సభ్యుల పేరుతో కూడా లేవని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నగరంలో...
విశాఖకు వివిధ అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్లకు విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు మంజూరు చేశారు....