శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. దాంతో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిని విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ సంస్థలో మేనేజర్లుగా పని చేస్తున్న ఎన్.ఎస్.వి పవన్ (32), బి.చంద్ర (45)గా గుర్తించారు.
previous post