27.7 C
Hyderabad
May 4, 2024 10: 47 AM
Slider విశాఖపట్నం

వంశధార నదిలో కారు దూసుకెళ్లి ఇద్దరి మృతి

vamsadha

శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. దాంతో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిని విశాఖపట్నంలోని కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ సంస్థలో మేనేజర్లుగా పని చేస్తున్న ఎన్‌.ఎస్‌.వి పవన్‌ (32), బి.చంద్ర (45)గా గుర్తించారు.

Related posts

చింతరేవుల శ్రీఆంజనేయస్వామి కి పట్టు పీతాంబరాలు సమర్పణ

Bhavani

కాటేసిన క‌రోనా… ట్రాఫిక్ పీసీ భార్య అకాల‌మృతి…

Satyam NEWS

దేశం విడిచిపెట్టిపోతున్న కోటీశ్వరులు

Satyam NEWS

Leave a Comment