చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియల్ గ్రామంలో విషాదం నెలకొంది. గేదెలు మేపడానికి వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన...