డివైన్ స్పెషల్: జమ్మిచెట్టుకు ప్రదక్షిణ గోమాతకు పూజ
విశాఖ శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సందర్శించారు. అక్కడి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు ఆయన అందుకున్నారు. అదే విధంగా సీఎం అక్కడ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో...