24.7 C
Hyderabad
May 17, 2024 01: 49 AM

Category : ఆదిలాబాద్

Slider ఆదిలాబాద్

విర్రవీగే టీఆర్ఎస్ కు దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారు

Satyam NEWS
తెలంగాణా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తమదే గెలుపని విర్రవీగే TRS పార్టీకి దుబ్బాక ప్రజలు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించి TRS కు కర్రు కాల్చి వాతపెట్టారని కొమురం భీం జిల్లా...
Slider ఆదిలాబాద్

దుబ్బాక విజయంతో తడాఖా చూపించిన బిజెపి

Satyam NEWS
రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా గెలుపొంది హైదరాబాద్ గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగర ఇస్తామని గోదావరి కృష్ణా జిల్లాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్ నాథ్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా...
Slider ఆదిలాబాద్

పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ

Satyam NEWS
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఇప్పచెల్మా మారుమూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు...
Slider ఆదిలాబాద్

సిర్పూర్ బీజేపీలో భారీ చేరిక‌లు..

Sub Editor
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ బీజేపీ కార్యాలయంలో పెంచకల్ పెట్ మండల మండల అధ్యక్షులు తుమిడే భాస్కర్ ఆధ్యర్య‌లో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా. కొత్తపల్లి శ్రీనివాస్ సమక్షంలో పోతపెళ్లి...
Slider ఆదిలాబాద్

గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత

Satyam NEWS
విధినిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ కు ప్రభుత్వంతో బాటు సాటి పోలీసు అధికారులు సాయం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న2018 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ఆర్ మనోజ్...
Slider ఆదిలాబాద్

అధిక వర్షాలతో కుదేలైన ఆదిలాబాద్ జిల్లా సోయా, పత్తి రైతు

Satyam NEWS
ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాల కారణంగా నష్టపోయిన సోయా, పత్తి పంట రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు టి.ఆర్.ఎస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం కలెక్టర్ క్యాంపు...
Slider ఆదిలాబాద్

ధరణి సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి‌

Satyam NEWS
రెవెన్యూ సంస్కరణల్లో ధరణి పోర్టల్ భార‌త‌దేశ చ‌రిత్ర‌లో మైలురాయిగా నిలవనుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.  బుధ‌వారం సారంగాపూర్ మండ‌ల కేంద్రంలోని త‌హసీల్దార్ కార్యాల‌యంలో ధ‌ర‌ణి...
Slider ఆదిలాబాద్

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Sub Editor
నిర్మల్ పట్టణం లోని కేదార్‌నిధ్‌ జిన్నింగ్ మిల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటి , సీసిఐ (Cotton Corporation of India) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీసిఐ అధికారులతో కలిసి బుధవారం...
Slider ఆదిలాబాద్

అక్రమ వ్యాపారాలపై ఆసిఫాబాద్ పోలీసు ఉక్కుపాదం

Satyam NEWS
అక్రమ వ్యాపారాలపై కుమ్రం భీమ్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న తనిఖీలను సంబంధించిన వివరాలను మంగళవారం నాడు రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఎస్...
Slider ఆదిలాబాద్

నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేలు ఇవ్వాలి

Satyam NEWS
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎకరానికి 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. తడిసిన పత్తిని...