గత మార్చి 16 నుంచి 21 వరకు తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా...
ప్రభుత్వ పరంగా అందాల్సిన పరిహారాన్ని షెడ్యూల్ కులాల, తెగల వారికి సత్వరమే అందేలా చూడాలని రాష్ట్రంలోని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్(ఆసరా) జె. వెంకట రావు తెలిపారు. కల్లెక్టరేట్ ఆడిటోరియంలో ఎస్.సి., ఎస్.టి కులాల...
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎకరానికి 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. తడిసిన పత్తిని...