పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు రట్టు చేశారు. బాపట్ల జిల్లా పరుచూరు మండలం నూతలపాడు గ్రామం నుండి...
పిడిఎస్ బియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ లో అమ్ముకుంటున్న రైస్ మిల్లును విజిలెన్సు అధికారులు సీజ్ చేశారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పల్లంకురు గ్రామ పంచాయతీ పరిధిలో గల రైస్ మిల్...
అక్రమ వ్యాపారాలపై కుమ్రం భీమ్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న తనిఖీలను సంబంధించిన వివరాలను మంగళవారం నాడు రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఎస్...
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ బియ్యం దందాకు పేరుగాంచింది. రేషన్ బియ్యం దందా చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సొమ్మును కోట్లాది రూపాయలుగా వ్యాపారులు కొల్లగొడుతున్నారు. పార్ బాయిల్డ్ ...
పక్కా సమాచారంతో అక్రమ రవాణా అవుతున్న 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నల్గొండ జిల్లా మల్లేపల్లి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆదివారం తమకు అందిన పక్కా సమాచారం మేరకు పిడిఎస్ బియ్యం అక్రమ...