నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేలు ఇవ్వాలి
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎకరానికి 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. తడిసిన పత్తిని...