నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో వెలసియున్న శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి రథం లాగేందుకు కావలి అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ సీఐలు సాంబశివరావు, వి. గిరిబాబు ఎస్ఐ జంపాని కుమార్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రథోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
previous post