29.7 C
Hyderabad
May 4, 2024 03: 58 AM
Slider నెల్లూరు

అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

#vinjamuru

నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో వెలసియున్న శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి రథం లాగేందుకు కావలి అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ సీఐలు సాంబశివరావు, వి. గిరిబాబు ఎస్ఐ జంపాని కుమార్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రథోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం

Sub Editor

ఆన్ లైన్ పోర్టల్ లో పంటల నమోదు చేయించుకోవాలి

Satyam NEWS

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కొత్త మలుపు

Bhavani

Leave a Comment