29.2 C
Hyderabad
May 10, 2024 02: 38 AM
Slider రంగారెడ్డి

రోడ్లపై స్ట్రాం వాటర్ నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలి

#uppal

రోడ్లపై స్ట్రాం వాటర్ నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలనీ రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా సోమవారం రామంతపూర్ డివిజన్ లోని నెహ్రు నగర్, ఇందిరానగర్లలో స్ట్రామ్ వాటర్ నిలిచి ఉండడంతో కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయా కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ రోడ్లపై స్ట్రాం వాటర్ నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు , ఏఈ. శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వైజాగ్ స్టీల్ ఉద్యమంలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్

Satyam NEWS

ట్రాజెడీ టూర్:జగిత్యాల అయ్యప్ప దీక్షపరుడు శబరిమలైలో మృతి

Satyam NEWS

Leave a Comment