37.2 C
Hyderabad
May 6, 2024 21: 35 PM
Slider హైదరాబాద్

శ్రీ పోచమ్మ , శ్రీ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

#temple

అమ్మవారు దయ వల్ల ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలో నెహ్రూ నగర్ కాలనీ హెచ్. సీ. ఎల్. చౌరస్తా లో శ్రీ పోచమ్మ , శ్రీ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు మల్లాపూర్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారు దయ వల్ల ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , స్థానికులు శంకర్, సుధాకర్, భూషణం శ్రీను, రాపోలు శ్రీనివాస్, మెండ రఘు తదితరులు పాల్గొన్నారు

Related posts

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ కు ఎంపికైన చల్వాయి ఉన్నత పాఠశాల విద్యార్థి

Bhavani

పనికి రాని జీవోలు విడుదల చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం

Murali Krishna

Leave a Comment