23.2 C
Hyderabad
May 7, 2024 20: 14 PM
Slider ప్రత్యేకం

మైనంపల్లిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

#KCR

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. మైనంపల్లి పార్టీ ఆదేశాలు పాటిస్తే మంచిదన్నారు. పాటించకపోతే ఇక ఆయనిష్టమన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా? ఆయనకే వదిలేశామని చెప్పారు. మైనంపల్లి ఇటీవల సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మీడియా ప్రతినిధులు మైనంపల్లి గురించి అడగగా.. కేసీఆర్ కూడా చురకలు అంటించారు.

Related posts

కియా మోటార్స్ ఫ్యాక్టరీలో కరోనా కలకలం

Satyam NEWS

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కొత్త మలుపు

Bhavani

జ్ఞాన్‌ వాపి మసీదు సర్వేను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నో

Satyam NEWS

Leave a Comment