31.2 C
Hyderabad
May 12, 2024 02: 57 AM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ హిమాచల్ ప్రజలకు అత్యుత్తమ పాలనను అందజేస్తుంది

#revanth

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. అద్భుతమైన విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా బాగా కృషి చేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు అత్యుత్తమ పాలనను అందజేస్తుందని అన్నారు. ప్రజల జీవితాల అభివృద్ధికి కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా

Satyam NEWS

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ 10 న క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా

Satyam NEWS

ఈ మున్సిపాలిటీ వారు చట్టం చదవరు..చెబితే వినరు..

Satyam NEWS

Leave a Comment