Slider కృష్ణ

కార్డన్ సెర్చ్: కంచికచర్లలో పోలీసుల కొత్త ప్రయోగం

corden and scerh

కృష్ణా జిల్లా కంచికచర్ల లో పోలీసులు కార్డన్ సెర్చి నిర్వహించారు. నందిగామ డియస్పి జి వి  రమణ మూర్తి ఆధ్వర్యంలో కంచికచర్ల లోని ఇందిరా కాలనీ లో కార్డన్‌ సెర్చ్ జరిగింది. 75 మంది పోలీస్ సిబ్బంది తో కలిసి ప్రతి ఇంటినీ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏడు గంటల వరకు సుమారు రెండు గంటలు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు చూపని 23 బైక్ లు, రెండు ఆటోలు ఒక వ్యక్తిని అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related posts

మోడీ పాలనలో బీడీ కార్మికుల బతుకులు ఆగం

Bhavani

నెగ్లిజెన్స్: చిత్తడి చిత్తడిగా చిలుకల గుట్ట దారి

Satyam NEWS

ప్రశ్నించే గొంతుకను విమర్శిస్తే ఊరుకునేది లేదు..

Satyam NEWS

Leave a Comment