కృష్ణా జిల్లా కంచికచర్ల లో పోలీసులు కార్డన్ సెర్చి నిర్వహించారు. నందిగామ డియస్పి జి వి రమణ మూర్తి ఆధ్వర్యంలో కంచికచర్ల లోని ఇందిరా కాలనీ లో కార్డన్ సెర్చ్ జరిగింది. 75 మంది పోలీస్ సిబ్బంది తో కలిసి ప్రతి ఇంటినీ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏడు గంటల వరకు సుమారు రెండు గంటలు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు చూపని 23 బైక్ లు, రెండు ఆటోలు ఒక వ్యక్తిని అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
previous post