41.2 C
Hyderabad
May 4, 2024 18: 41 PM
Slider హైదరాబాద్

బస్తీ ప్రజల బాధలు తీర్చేందుకు కార్పొరేటర్ పర్యటన

#kachiguda

బస్తీ ప్రజల బాధలు తీర్చడంలో భాగంగా హైదరాబాద్ కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్ విస్తృతంగా పర్యటించారు. డివిజన్ లోని మోతి మార్కెట్, నింబోలి అడ్డ, రహ్మత్ బాగ్, చప్పల్ బజార్, కుత్భీగూడ ప్రాంతాలలో చేపట్టవలసిన ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించి జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ లు నరేష్, యాదగిరి లని పిలిపించి చూపించారు. ఈ పనులను త్వరలో పూర్తి చేయాలని పై అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్, సుభాష్ పటేల్, భీమ్ రాజ్, ఆర్.సంతోష్, రవి యాదవ్, సాయి బాబా, నాగ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్న జనం

Satyam NEWS

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన పోలీసులు

Satyam NEWS

వార్ కంటిన్యూస్: ఇరాక్ అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

Satyam NEWS

Leave a Comment