పెంచిన పెట్రోల్, డీసెల్ ధరలు తగ్గించాలని కోరుతూ హుజరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నేరెళ్ల మహేందర్ గౌడ్ ,మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు గూడూరు స్వామి రెడ్డి, కొండ్ర నరేష్ పాల్గొన్నారు.
ఇంకా, మూగల రాజిరెడ్డి, సొల్లు బాబు, కొలిపాక శంకర్, ఎర్ర శ్రీనివాస్ రావుల వెంకట్,కొడెం నర్సింగరావు, కుర్ర శ్రీనివాస్ గౌడ్, మదాం బాలరాజ్, మదుకర్, మహిపాల్,కిరణ్, దయాకర్, రాజేందర్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు కొల్లూరి కిరణ్ బొంగోని సంతోష్ గౌడ్ తాటిపాముల రాము తాటిపాముల రమేష్ హి భరత్ రెడ్డి,లతో పాటు తదితరులు పాల్గొన్నారు.