29.7 C
Hyderabad
May 4, 2024 06: 26 AM
Slider ముఖ్యంశాలు

మోదీ పర్యటన పై సీపీఐ నిరసన

#CPI protest

విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శంషాబాద్ లో ఆందోళన చేపట్టారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాలు,నర్సింగ్ రావు, సయ్యద్ అక్సర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి

Satyam NEWS

అన‌గ‌న‌గా ఓ అతిధి చిత్ర ప్రెస్ మీట్..

Sub Editor

తెరుచుకున్న శబరిమల ఆలయం

Satyam NEWS

Leave a Comment