36.2 C
Hyderabad
April 27, 2024 21: 43 PM
Slider ఆధ్యాత్మికం

తెరుచుకున్న శబరిమల ఆలయం

#Sabarimala

కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. రేపటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, డిసెంబర్ 27న మండల పూజ నిర్వహిస్తామన్నారు.

డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు మకరజ్యోతి పూజలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 15న సాయంత్రం మకరజ్యోతి దర్శనమివ్వనుంది.

Related posts

త్వరలో ముక్కుద్వారా కరోనా వ్యాక్సిన్: ప్రధాని వెల్లడి

Satyam NEWS

హన్మకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Satyam NEWS

అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్

Bhavani

Leave a Comment