26.7 C
Hyderabad
May 3, 2024 08: 36 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ

#TTD

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.ఈ క్రమంలోనే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 61,904 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Related posts

వైజాగ్ నుండి విజయవాడకు వందే భారత్ ఎక్స్ ప్రెస్

Murali Krishna

ఈబీసీ కింద ఆర్యవైశ్యులకు 70 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్ దే

Satyam NEWS

మట్టి మాఫియా పై అధికారుల పరిశీలన

Satyam NEWS

Leave a Comment